నగల దుకాణాల్లో దొంగతనం..ముగ్గురు ప్రవాసులు అరెస్ట్
- April 12, 2023
రియాద్: బంగారం, నగల దుకాణాల్లో దొంగతనం చేసిన ముగ్గురు ప్రవాసులను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ జాతీయత కలిగిన ప్రవాసులు కార్మిక చట్టం, రెసిడెన్సీ (ఇకామా) చట్టాన్ని ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. వారు తప్పుడు గుర్తింపులు, దోపిడీ సంఘటనలకు పాల్పడ్డారని.. దొంగిలించిన వస్తువులతో కూడా వ్యాపారం చేశారని పోలీసులు వివరించారు. దొంగిలించబడిన కొన్ని వస్తువులను నిందితుల వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు.
తాజా వార్తలు
- ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..







