నగల దుకాణాల్లో దొంగతనం..ముగ్గురు ప్రవాసులు అరెస్ట్
- April 12, 2023
రియాద్: బంగారం, నగల దుకాణాల్లో దొంగతనం చేసిన ముగ్గురు ప్రవాసులను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ జాతీయత కలిగిన ప్రవాసులు కార్మిక చట్టం, రెసిడెన్సీ (ఇకామా) చట్టాన్ని ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. వారు తప్పుడు గుర్తింపులు, దోపిడీ సంఘటనలకు పాల్పడ్డారని.. దొంగిలించిన వస్తువులతో కూడా వ్యాపారం చేశారని పోలీసులు వివరించారు. దొంగిలించబడిన కొన్ని వస్తువులను నిందితుల వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









