గల్ఫ్ దేశాల సైనికులు,వీర మహిళల సేవలు అభినందనీయం: నాగబాబు
- April 17, 2023
హైదరాబాద్: గల్ఫ్ లోని యూఏఈ,కువైట్,సౌదీ అరేబియా,ఒమన్,బహ్రెయిన్,ఖతార్ జన సైనికులు, వీర మహిళలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేస్తున్న సామాజిక సేవలు చాలా గొప్పవని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు వెల్లడించారు.గల్ఫ్ దేశాల్లో స్థిర పడిన జన సైనికులు, వీర మహళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగబాబు మాట్లాడారు.గతంలో కరోనా ఉదృతి సందరంభంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్సిజెన్ సీలిండర్లు ఏర్పాటు చెయ్యడం,లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడిన పేద వారికి నిత్యావసర వస్తువులు అందించడం.'నా సేన కోసం నా వంతు' కు, జన సేన పార్టీ కార్యక్రమాలకు చేయూత తదితర సామాజిక కార్యక్రమాలకు అందించిన సహకారం అమూల్యమైనదని నాగబాబు అన్నారు.కేసరి త్రిమూర్తులు,చందక రామదాస్,కంచర శ్రీకాంత్ తదితర నేతృత్వంలో దాదాపు 600 మందికి పైగా జన సైనికులు,వీర మహిళలు గల్ఫ్ దేశాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్న సేవల అమూల్యమైనవని నాగబాబు పునర్ఘటించారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









