గల్ఫ్ దేశాల సైనికులు,వీర మహిళల సేవలు అభినందనీయం: నాగబాబు
- April 17, 2023
హైదరాబాద్: గల్ఫ్ లోని యూఏఈ,కువైట్,సౌదీ అరేబియా,ఒమన్,బహ్రెయిన్,ఖతార్ జన సైనికులు, వీర మహిళలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేస్తున్న సామాజిక సేవలు చాలా గొప్పవని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు వెల్లడించారు.గల్ఫ్ దేశాల్లో స్థిర పడిన జన సైనికులు, వీర మహళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగబాబు మాట్లాడారు.గతంలో కరోనా ఉదృతి సందరంభంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్సిజెన్ సీలిండర్లు ఏర్పాటు చెయ్యడం,లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడిన పేద వారికి నిత్యావసర వస్తువులు అందించడం.'నా సేన కోసం నా వంతు' కు, జన సేన పార్టీ కార్యక్రమాలకు చేయూత తదితర సామాజిక కార్యక్రమాలకు అందించిన సహకారం అమూల్యమైనదని నాగబాబు అన్నారు.కేసరి త్రిమూర్తులు,చందక రామదాస్,కంచర శ్రీకాంత్ తదితర నేతృత్వంలో దాదాపు 600 మందికి పైగా జన సైనికులు,వీర మహిళలు గల్ఫ్ దేశాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్న సేవల అమూల్యమైనవని నాగబాబు పునర్ఘటించారు.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







