దుబాయ్ అగ్నిప్రమాదం: మృతుల్లో నలుగురు భారతీయులు
- April 17, 2023
దుబాయ్ : అల్ రస్ లోని ఓ నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగి 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతులలో నలుగురు భారతీయులు, ఆరుగురు సూడాన్ పౌరులు, ముగ్గురు పాకిస్తానీలు, ఒక కామెరూన్ జాతీయుడు, ఒక జోర్డానియన్ మరియు ఒక ఈజిప్టు ప్రవాసుడు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతిచెందిన భారతీయుల్లో కేరళకు చెందిన భార్యాభర్తలు, మరో ఇద్దరు తమిళనాడు వ్యక్తులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించారు. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్కు పంపేందుకు ప్రక్రియలను చేపట్టినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









