దుబాయ్ అగ్నిప్రమాదం: మృతుల్లో నలుగురు భారతీయులు
- April 17, 2023
దుబాయ్ : అల్ రస్ లోని ఓ నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగి 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతులలో నలుగురు భారతీయులు, ఆరుగురు సూడాన్ పౌరులు, ముగ్గురు పాకిస్తానీలు, ఒక కామెరూన్ జాతీయుడు, ఒక జోర్డానియన్ మరియు ఒక ఈజిప్టు ప్రవాసుడు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతిచెందిన భారతీయుల్లో కేరళకు చెందిన భార్యాభర్తలు, మరో ఇద్దరు తమిళనాడు వ్యక్తులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించారు. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్కు పంపేందుకు ప్రక్రియలను చేపట్టినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







