కువైట్లో కడప మహిళ మృతి
- May 09, 2016
కువైట్లో పని చేస్తున్న కడప జిల్లాకు చెందిన ఒక మహిళ మృతి చెందగా ఆమె కుటుంబం కోసం అక్కడి భారత ఎంబసీ ఆరా తీస్తున్నది. కడప జిల్లా ఓబులవారిపల్లె సమీప పెద్దరోంపాడు గ్రామానికి చెందిన మహిళగా భావిస్తున్న దానసి సంపూర్ణ కువైట్లోమరణించగా ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం పోలీసులకు వద్దగానీ ఎంబసీ వద్దగానీ లేదు. సంపూర్ణవద్ద ఉన్న పాస్పోర్టు ప్రకారం ఆమె భర్త పేరు సురేంద్ర, తండ్రి పేరు కాకోలు పెంచలయ్య. వీరికి సంబంధించిన ఏమైనా సమాచారం తెలిస్తే కువైట్లోని సామాజిక కార్యకర్త దుగ్గి గంగాధర్ను 0096567786078 నెంబర్లో సంప్రదించవచ్చు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







