తిరుపతి లో తెలుగుదేశం పార్టీ మహానాడు

- May 09, 2016 , by Maagulf
తిరుపతి లో తెలుగుదేశం పార్టీ మహానాడు

తెలుగుదేశం పార్టీ మహానాడును తిరుపతి నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత టి.డి.జనార్దన్‌ వెల్లడించారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు కొనసాగుతుందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com