కువైట్‌ లో భారత్ పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం

- May 09, 2016 , by Maagulf
కువైట్‌ లో భారత్ పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం

త్రిపురలో బర్డ్‌ఫ్లూ వ్యాపించడంతో జనవరి 4 నుంచి కువైట్‌ భారత్‌నుంచి దిగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం విధించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఈ మేరకు ఆమె లోక్‌సభలో సభ్యునికి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మన దేశం నుంచి కువైట్‌కు ఎగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తుల విలువ 0.05 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు అని తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా చైనా నుంచి మందుగుండు సామగ్రి దిగుమతికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com