కువైట్ లో భారత్ పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం
- May 09, 2016
త్రిపురలో బర్డ్ఫ్లూ వ్యాపించడంతో జనవరి 4 నుంచి కువైట్ భారత్నుంచి దిగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం విధించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఈ మేరకు ఆమె లోక్సభలో సభ్యునికి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మన దేశం నుంచి కువైట్కు ఎగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తుల విలువ 0.05 మిలియన్ యూఎస్ డాలర్లు అని తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా చైనా నుంచి మందుగుండు సామగ్రి దిగుమతికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







