కువైట్ లో భారత్ పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం
- May 09, 2016
త్రిపురలో బర్డ్ఫ్లూ వ్యాపించడంతో జనవరి 4 నుంచి కువైట్ భారత్నుంచి దిగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం విధించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఈ మేరకు ఆమె లోక్సభలో సభ్యునికి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మన దేశం నుంచి కువైట్కు ఎగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తుల విలువ 0.05 మిలియన్ యూఎస్ డాలర్లు అని తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా చైనా నుంచి మందుగుండు సామగ్రి దిగుమతికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







