దుబాయ్ భవనం అగ్నిప్రమాదం: అద్దెదారుల ప్రవేశంపై కొనసాగుతున్న సందిగ్ధత
- April 24, 2023
దుబాయ్: దేరా లోని అగ్నిప్రమాదానికి గురైన భవనం గ్రౌండ్ ఫ్లోర్లోని వాణిజ్య సంస్థలను ఈద్ అల్ ఫితర్ పండుగకు రెండు రోజుల ముందు నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి. కాగా, నివాస యూనిట్ల తెరవడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ప్రస్తుతానికి నిర్వహణ కార్మికులు తప్ప ఎవరూ భవనంలోకి ప్రవేశించడానికి అధికారులు అనుమతించడం లేదు. ఏప్రిల్ 15న అల్ రాస్లోని ఒక భవనంలోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయి. నివాస భవనంలో చెలరేగిన భారీ మంటల కారణంగా 16 మంది మరణించగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. భవన భద్రత, భద్రతా అవసరాలకు అనుగుణంగా లేకపోవడం అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి గల కారణాలపై వివరణాత్మక నివేదికను అందించడానికి అధికారులు సమగ్ర విచారణను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







