వినియోగదారుల హక్కుల ఉల్లంఘన.. 23 మంది వ్యాపారులకు జరిమానా
- April 28, 2023
బహ్రెయిన్: వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించినందుకు ఇక్కడి వ్యాపారులపై మొత్తం BD11,300 వరకు జరిమానాలను కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఈ సంవత్సరం చట్టాలను ఉల్లంఘించినందుకు కోర్టులు 23 మంది వ్యాపారులకు BD100- BD1,000 మధ్య జరిమానా విధించాయి. లోపభూయిష్ట వస్తువులను అమ్మడం, వినియోగదారులకు రీఫండ్ చేయడానికి లేదా సేవలలో లోపాలను భర్తీ చేయడానికి నిరాకరించిన వ్యాపారుల గురించి వినియోగదారుల రక్షణ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు 65 నోటిఫికేషన్లను జారీ చేసింది. కోర్టులో ఇంకా అనేక కేసులు పెండింగ్లో ఉన్నందున జరిమానాలు పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!









