మహజూజ్ డ్రాలో 1,000,000 దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- May 03, 2023
యూఏఈ: ఖతార్లో నివసిస్తున్న 36 ఏళ్ల భారతీయ ప్రవాస సుమైర్.. మహ్జూజ్ 41వ మిలియనీర్ గా అవతరించాడు. ఏప్రిల్ 29న నిర్వహించిన 126వ వీక్లీ డ్రా లో Dh1,000,000 బహుమతిని గెలుచుకున్నాడు. ఆఫ్షోర్ ఆయిల్ రిగ్లో ఆయిల్ అండ్ గ్యాస్ సూపర్వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 10 రోజుల్లో తన చెక్కును అందుకునేందుకు యూఏఈకి వెళ్లనున్నారు. అదే డ్రా లో మొత్తం 41 మంది అదృష్ట విజేతలు రెండవ బహుమతి కింద ప్రకటించిన Dh200,000 ను పంచుకోనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







