మహజూజ్ డ్రాలో 1,000,000 దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- May 03, 2023
యూఏఈ: ఖతార్లో నివసిస్తున్న 36 ఏళ్ల భారతీయ ప్రవాస సుమైర్.. మహ్జూజ్ 41వ మిలియనీర్ గా అవతరించాడు. ఏప్రిల్ 29న నిర్వహించిన 126వ వీక్లీ డ్రా లో Dh1,000,000 బహుమతిని గెలుచుకున్నాడు. ఆఫ్షోర్ ఆయిల్ రిగ్లో ఆయిల్ అండ్ గ్యాస్ సూపర్వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 10 రోజుల్లో తన చెక్కును అందుకునేందుకు యూఏఈకి వెళ్లనున్నారు. అదే డ్రా లో మొత్తం 41 మంది అదృష్ట విజేతలు రెండవ బహుమతి కింద ప్రకటించిన Dh200,000 ను పంచుకోనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







