సౌదీ నుంచి కువైట్ వెళ్తుండగా కారు ప్రమాదం..భారతీయుడు మృతి
- May 06, 2023
కువైట్: భారత జాతీయుడు లాజి ఎం. చెరియన్ తన కారులో సౌదీ అరేబియా నుండి కువైట్ వెళ్తుండగా.. జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అతను తన ఉద్యోగ రిత్యా సౌదీలో ఉంటారు. తన ఫ్యామిలీని చూసేందుకు కువైట్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాజి M. చెరియన్ ఎన్బీటీసీ(NBTC) కంపెనీ జనరల్ డిపార్ట్మెంట్లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. సౌదీ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కేరళలోని తిరువల్లకు చెందిన మిస్టర్ లాజి ఎం. చెరియన్ కు భార్య అనితా చెరియన్, పిల్లలు జోన్ అచు చెరియన్, జెస్లిన్ ఎల్సా చెరియన్, జేడెన్ అన్నా చెరియన్లు ఉన్నారు. అతను సెయింట్ థామస్ ఎవాంజెలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా కువైట్ పారిష్లో క్రియాశీల సభ్యుడుగా ఉన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్లో అబ్షర్ లో 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు..!!
- జి.వి.శ్రీనివాస్ ను ఘనంగా సత్కారించిన ISC ఒమన్..!!
- వ్యక్తిగత డేటా షేరింగ్ చెక్లిస్ట్ ను ప్రారంభించిన NCSA..!!
- జూన్ 4 నుండి కువైట్ కు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- 10 లెబనీస్ గ్రామాల ఇళ్లను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక
- ఇదేం ప్రవర్తన.. గోళ్లు గిల్లుకుంటూ..నవ్వుతూ కనిపించిన పోలీస్ అధికారిని..
- తెలంగాణకు వర్ష సూచన..చల్లబడనున్న వాతావరణం!
- యూఏఈలోని వివిధ ఎమిరేట్స్లో పండుగ ప్రార్థనల సమయాలు ఇవే!
- ఏపీలో ఎబోలా వైరస్ పై హై అలర్ట్..
- 5లక్షల టిక్కెట్లను రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!









