మహానాడు కోసం 16 కమిటీలు
- May 10, 2016
శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో ఘనంగా నిర్వహించే మహానాడు నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటయ్యాయి. తీర్మానాలు, వేదిక ప్రాంగణం, సభా నిర్వహణ, భోజన వసతి, ఆర్థిక వనరులు, రవాణా, పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన వాటి నిర్వహణ కోసం కమిటీలను ఏర్పాటు చేసినట్లు మహానాడు సమన్వయ కమిటీ నేత టీడీ జనార్దన్ హైదరాబాద్లో తెలిపారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తిరుపతి వేదికగా జరిగే మహానాడుకు సన్నాహకంగా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలను ఈనెల 18, 20 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు హాజరవుతారని తెలిపారు. 22, 24 తేదీల్లో జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించాలనుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







