మూడు నెలల్లో KD 11.45 బిలియన్లు ఖర్చు చేసిన పౌరులు, ప్రవాసులు
- May 09, 2023
కువైట్: కువైట్లోని పౌరులు, ప్రవాసులు ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో సుమారు 11.45 బిలియన్ కువైట్ దినార్లను ఖర్చు చేశారు. అధికారిక నివేదిక ప్రకారం, 2022లో ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి, మార్చి మధ్య కువైటీలు, ప్రవాసుల మొత్తం ఖర్చు KD 1.385 బిలియన్లుగా నమోదైంది. ఇది గతంలో పోలిస్తే 13.7 శాతం పెరిగింది. పౌరులు, నివాసితులు ఆన్లైన్లో కొనుగోళ్లకు KD 4.19 బిలియన్లు వెచ్చించారు. KD 854.4 మిలియన్ల పెరుగుదల (25.6 శాతం)నమోదైంది. 2022 మొదటి త్రైమాసికంలో KD 3.337 బిలియన్లతో పోలిస్తే. వారు ప్రత్యక్ష కొనుగోళ్లకు KD 4.4 బిలియన్లు ఖర్చు చేశారు. పెరుగుదల 2022 అదే కాలంలో ఖర్చు చేసిన KD 3.95 బిలియన్లతో పోలిస్తే 11.29 శాతం లేదా KD 446.5 మిలియన్లు పెరుగుదల నమోదైంది. 2022 మార్చి చివరికి KD 2.78 బిలియన్లతో పోలిస్తే ATMల ద్వారా నగదు ఉపసంహరణల విలువ 2023 మార్చి చివరినాటికి మొత్తం KD 2.865 బిలియన్లకు పెరిగింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









