ఒమన్లో 30 మంది ప్రవాసులు అరెస్ట్
- May 12, 2023
మస్కట్ : అల్ వుస్తా గవర్నరేట్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న 30 మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేశామని, 7 లైసెన్స్ లేని ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నామని ఒమన్ సుల్తానేట్ వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) తెలిపింది."అల్ వుస్తా గవర్నరేట్లోని ఫిషరీస్ కంట్రోల్ టీమ్, దుక్మ్.. మహుత్లోని విలాయత్లలోని దుక్మ్లోని కోస్ట్ గార్డ్ యూనిట్ సహకారంతో మహుత్ విలాయత్లలో 24 మంది ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్ల తెలిపింది. నిందితులు లైసెన్స్ లేకుండా ఫిషింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని అల్ వుస్తా గవర్నరేట్లోని వ్యవసాయ, మత్స్య, నీటి వనరుల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







