ఒమన్లో 30 మంది ప్రవాసులు అరెస్ట్
- May 12, 2023
మస్కట్ : అల్ వుస్తా గవర్నరేట్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న 30 మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేశామని, 7 లైసెన్స్ లేని ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నామని ఒమన్ సుల్తానేట్ వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) తెలిపింది."అల్ వుస్తా గవర్నరేట్లోని ఫిషరీస్ కంట్రోల్ టీమ్, దుక్మ్.. మహుత్లోని విలాయత్లలోని దుక్మ్లోని కోస్ట్ గార్డ్ యూనిట్ సహకారంతో మహుత్ విలాయత్లలో 24 మంది ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్ల తెలిపింది. నిందితులు లైసెన్స్ లేకుండా ఫిషింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని అల్ వుస్తా గవర్నరేట్లోని వ్యవసాయ, మత్స్య, నీటి వనరుల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?