సూడాన్ నుండి తరలింపు కార్యకలాపాలను ముగించిన సౌదీ
- May 13, 2023
జెడ్డా: సౌదీ అరేబియా తన పౌరులను.. స్నేహపూర్వక దేశాల జాతీయులను సూడాన్ నుండి మానవతా దృక్పథంతో తరలించే ఆపరేషన్ ను ముగించింది. ఇప్పటివరకు 8,455 మందిని చూడాలనుంచి సురక్షితంగా తరలించింది. వీరిలో 404 మంది సౌదీలు, 110 దేశాలకు చెందిన 8,051 మంది ఉన్నారు. వారిని రాయల్ సౌదీ నేవీ నౌకలు, రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా సురక్షితంగా తరలించారు. తరలింపు ప్రక్రియకు సహకరించినందుకు సుడాన్ కు సౌదీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









