సూడాన్ నుండి తరలింపు కార్యకలాపాలను ముగించిన సౌదీ
- May 13, 2023
జెడ్డా: సౌదీ అరేబియా తన పౌరులను.. స్నేహపూర్వక దేశాల జాతీయులను సూడాన్ నుండి మానవతా దృక్పథంతో తరలించే ఆపరేషన్ ను ముగించింది. ఇప్పటివరకు 8,455 మందిని చూడాలనుంచి సురక్షితంగా తరలించింది. వీరిలో 404 మంది సౌదీలు, 110 దేశాలకు చెందిన 8,051 మంది ఉన్నారు. వారిని రాయల్ సౌదీ నేవీ నౌకలు, రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా సురక్షితంగా తరలించారు. తరలింపు ప్రక్రియకు సహకరించినందుకు సుడాన్ కు సౌదీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







