సూడాన్ నుండి తరలింపు కార్యకలాపాలను ముగించిన సౌదీ
- May 13, 2023
జెడ్డా: సౌదీ అరేబియా తన పౌరులను.. స్నేహపూర్వక దేశాల జాతీయులను సూడాన్ నుండి మానవతా దృక్పథంతో తరలించే ఆపరేషన్ ను ముగించింది. ఇప్పటివరకు 8,455 మందిని చూడాలనుంచి సురక్షితంగా తరలించింది. వీరిలో 404 మంది సౌదీలు, 110 దేశాలకు చెందిన 8,051 మంది ఉన్నారు. వారిని రాయల్ సౌదీ నేవీ నౌకలు, రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా సురక్షితంగా తరలించారు. తరలింపు ప్రక్రియకు సహకరించినందుకు సుడాన్ కు సౌదీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష