మక్కాలోకి ప్రవేశించాలంటే ఇకపై అనుమతి తప్పనిసరి..!
- May 16, 2023
మక్కా: అనుమతులు లేని నివాసితులను సోమవారం నుండి పవిత్ర రాజధాని(మక్కా)కి వెళ్లే రహదారులపై భద్రతా నియంత్రణ పాయింట్ల నుండి వెనక్కి పంపుతామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇది హజ్ను నిర్వహించడానికి సూచనలను అమలు చేయడంలో భాగం అన్నారు. దీని ప్రకారం నివాసితులు పవిత్ర రాజధానిలోకి ప్రవేశించాలనుకునే వారు సమర్థ అధికారుల నుండి అనుమతిని పొందవలసి ఉంటుందని పబ్లిక్ సెక్యూరిటీ తెలిపింది.
ఇదిలా ఉండగా.. గృహ కార్మికులు, సౌదీయేతర కుటుంబ సభ్యులు, హోలీ క్యాపిటల్లో నివసిస్తున్న కార్మికులు, సీజనల్ వర్క్ వీసా హోల్డర్లు, కాంట్రాక్టర్లకు ఎలక్ట్రానిక్గా పవిత్ర రాజధానికి ఎంట్రీ పర్మిట్లను జారీ చేయడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. "అబ్షెర్ ఇండివిజువల్స్" ప్లాట్ఫారమ్ గృహ కార్మికులు, సౌదీయేతర కుటుంబ సభ్యులకు అనుమతులను జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







