మస్కట్లో ఎర్లీ వార్నింగ్ సర్వీస్ ప్రారంభం
- May 16, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని చందాదారుల కోసం మొబైల్ ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరిక ప్రసార సేవ ట్రయల్ రన్ ప్రారంభించినట్లు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) తెలిపింది. ప్రస్తుతం ఊరెడూ, ఒమాంటెల్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉందని అధికార యంత్రాంగం తెలిపింది. మస్కట్లోని చాలా మంది సబ్స్క్రైబర్లు ఈరోజు తమ ఫోన్లలో 'ఎమర్జెన్సీ వార్నింగ్ బ్రాడ్కాస్ట్' కోసం టెస్ట్ మెసేజ్లు అందుకున్నట్లు తెలిపింది. ఈ సేవల కోసం చందాదారులు క్రింద ఇవ్వబడిన లింక్లో నమోదు చేసుకోవాలని TRA సూచించింది. https://eqp.datamining.om/estebyan/EarlyWarningBroadcast
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!







