మస్కట్లో ఎర్లీ వార్నింగ్ సర్వీస్ ప్రారంభం
- May 16, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని చందాదారుల కోసం మొబైల్ ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరిక ప్రసార సేవ ట్రయల్ రన్ ప్రారంభించినట్లు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) తెలిపింది. ప్రస్తుతం ఊరెడూ, ఒమాంటెల్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉందని అధికార యంత్రాంగం తెలిపింది. మస్కట్లోని చాలా మంది సబ్స్క్రైబర్లు ఈరోజు తమ ఫోన్లలో 'ఎమర్జెన్సీ వార్నింగ్ బ్రాడ్కాస్ట్' కోసం టెస్ట్ మెసేజ్లు అందుకున్నట్లు తెలిపింది. ఈ సేవల కోసం చందాదారులు క్రింద ఇవ్వబడిన లింక్లో నమోదు చేసుకోవాలని TRA సూచించింది. https://eqp.datamining.om/estebyan/EarlyWarningBroadcast
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!









