ఈ వారాంతంలో కీలక బ్రిడ్జి మూసివేత
- May 19, 2023
కువైట్: మెయింటనెన్స్ పనుల్లో భాగంగా కువైట్ లోని కీలక వంతెనను మూసివేయనున్నారు. రోడ్డు నంబర్ 40 నుండి 5వ రింగ్ రోడ్డును జహ్రా వైపు కలిపే వంతెనలో కొంత భాగాన్ని గురువారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









