ఈ వారాంతంలో కీలక బ్రిడ్జి మూసివేత
- May 19, 2023
కువైట్: మెయింటనెన్స్ పనుల్లో భాగంగా కువైట్ లోని కీలక వంతెనను మూసివేయనున్నారు. రోడ్డు నంబర్ 40 నుండి 5వ రింగ్ రోడ్డును జహ్రా వైపు కలిపే వంతెనలో కొంత భాగాన్ని గురువారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







