ఫ్యాన్స్ టార్చర్ పడలేక ప్రబాస్ డైరెక్టర్ ఏం చేశాడంటే.!
- May 22, 2023
తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలంటూ ఆయా నిర్మాతల పైనా, దర్శకుల పైనా, ఆ హీరోలపైనా ఫ్యాన్స్ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారో ఈ మధ్య తెలిసిందే.
ఈ విషయంలో ఇటీవలే ఓ వేదికగా ఎన్టీయార్ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఫ్యాన్స్లో నో ఛేంజ్. తాజాగా ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్కీ ఈ ఫ్యాన్స్ సెగ గట్టిగా తాకిందట.
ఆ తాకిడిని తట్టుకోలేక ఆయన ఏకంగా సోషల్ మీడియా అకౌంట్నే క్లోజ్ చేసుకున్నారట. ప్రశాంత్ నీల్, ప్రబాస్ కాంబినేషన్లో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ ప్రశాంత్ నీల్పై ఒత్తిడి తెస్తుండడంతో, ఎందుకొచ్చిన గొడవలే అనుకుని సోషల్ మీడియా నుంచి ఎగ్జిట్ అయిపోయారట ఆయన.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









