ఎమర్జెన్సీ సీట్ల విక్రయాన్ని నిలిపివేసిన ఏషియానా ఎయిర్లైన్స్
- May 28, 2023
యూఏఈ: ఒక ప్రయాణీకుడు గాలిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ను తెరిచిన ప్రమాదం కారణంగా దక్షిణ కొరియాకు చెందిన ఏషియానా ఎయిర్లైన్స్ కొన్ని ఎమర్జెన్సీ సీట్ల విక్రయాన్ని నిలిపివేసినట్లు క్యారియర్ ఆదివారం తెలిపింది. సియోల్కు ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు (149 మైళ్లు) దూరంలో ఉన్న డేగు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రన్వే వద్దకు చేరుకున్నప్పుడు దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న A321-200 విమానంలో ఈ సంఘటన జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే, విమానయాన భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తిని డేగులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









