ఎమర్జెన్సీ సీట్ల విక్రయాన్ని నిలిపివేసిన ఏషియానా ఎయిర్లైన్స్
- May 28, 2023
యూఏఈ: ఒక ప్రయాణీకుడు గాలిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ను తెరిచిన ప్రమాదం కారణంగా దక్షిణ కొరియాకు చెందిన ఏషియానా ఎయిర్లైన్స్ కొన్ని ఎమర్జెన్సీ సీట్ల విక్రయాన్ని నిలిపివేసినట్లు క్యారియర్ ఆదివారం తెలిపింది. సియోల్కు ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు (149 మైళ్లు) దూరంలో ఉన్న డేగు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రన్వే వద్దకు చేరుకున్నప్పుడు దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న A321-200 విమానంలో ఈ సంఘటన జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే, విమానయాన భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తిని డేగులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









