మస్కట్ లో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు
- June 01, 2023
మస్కట్: తెలుగుజాతి ఆత్మగౌరవానికి వన్నె తెచ్చిన నటనా రాజకీయ దురంధురుడు....శకపురుషుడు... నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు మరియు పల్నాటి పౌరుషానికి ప్రతీక కోడెల శివప్రసాద్ 75వ జయంతి ఉత్సవాలు మస్కట్ లోని తెలుగు ప్రజలు ఇంటిల్లిపాది గా వచ్చి ఎంతో కోలాహలంగా జరుపుకున్నారు.
NRI ఒమన్ తెలుగుదేశం అధ్యక్షుడు మొహమ్మద్ ఇమామ్ మరియు ఇతర ముఖ్య కార్యవర్గ సభ్యులు సత్య శ్రీధర్, రాఘవేంద్ర, సీతారామయ్య, వాసుబాబు, కొడాలి కిరణ్ గార్లు జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రము ప్రారంభించగా, వక్తలు అన్నగారు తెలుగు వారి మేలు కోసం అహర్నిశలు శ్రమించిన వైనాన్ని వ్యక్తపరచగా, మిగతా సభ్యులు, చిన్నారులు, ఆడపడుచులు అలనాటి ఎన్.టి.ఆర్ ఆణిముత్యాలాంటి పాటలకి నృత్యాలతో స్మరించుకున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)


తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







