కొత్త పామ్ జెబెల్ అలీ ప్రాజెక్ట్ను ప్రకటించిన షేక్ మొహమ్మద్
- June 01, 2023
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం ఒక కొత్త అద్భుతమైన పామ్ జెబెల్ అలీ ప్రాజెక్ట్ను ప్రకటించారు. ఇది పామ్ జుమేరా కంటే రెండింతలు పరిమాణంలో ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోని అత్యంత అందమైన నగరంగా మార్చే ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా పామ్ జెబెల్ అలీ ప్రాజెక్ట్ ఒకటని ఒక ట్వీట్లో వివరించారు.
పామ్ జెబెల్ అలీ.. 110 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న బీచ్లను కలిగి ఉంటుంది. సముద్ర తీరంలో పచ్చని పచ్చిక బయళ్ళు అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన గృహాలను అందించనున్నాయి. ఈ ద్వీపంలో 80కి పైగా హోటళ్లు, రిసార్ట్లు రూపుదిద్దుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు, కుటుంబాలను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









