కొత్త పామ్ జెబెల్ అలీ ప్రాజెక్ట్ను ప్రకటించిన షేక్ మొహమ్మద్
- June 01, 2023
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం ఒక కొత్త అద్భుతమైన పామ్ జెబెల్ అలీ ప్రాజెక్ట్ను ప్రకటించారు. ఇది పామ్ జుమేరా కంటే రెండింతలు పరిమాణంలో ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోని అత్యంత అందమైన నగరంగా మార్చే ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా పామ్ జెబెల్ అలీ ప్రాజెక్ట్ ఒకటని ఒక ట్వీట్లో వివరించారు.
పామ్ జెబెల్ అలీ.. 110 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న బీచ్లను కలిగి ఉంటుంది. సముద్ర తీరంలో పచ్చని పచ్చిక బయళ్ళు అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన గృహాలను అందించనున్నాయి. ఈ ద్వీపంలో 80కి పైగా హోటళ్లు, రిసార్ట్లు రూపుదిద్దుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు, కుటుంబాలను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







