పీఏసీఐ సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్.. హెచ్చరిక జారీ
- June 03, 2023కువైట్: పౌరులు, ప్రవాసులు కోసం పౌర సమాచారం కోసం పబ్లిక్ అథారిటీ(పీఏసీఐ) హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల PACI సిబ్బందిగా నటిస్తూ కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కాల్స్ పట్ల పౌరులు, ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. PACI సిబ్బంది పేరుతో కాల్స్ చేసి పౌరులు, నివాసితుల వ్యక్తిగత డేటాను అభ్యర్థించే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీఏసఐ అటువంటి డేటాను ఫోన్ ద్వారా అభ్యర్థించదని ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి