అబూ సమ్రా పోర్టులో హషీష్ సీజ్
- June 05, 2023
దోహా, ఖతార్: ఖతార్లోకి హషీష్ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అబూ సమ్రా పోర్ట్లోని ల్యాండ్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దేశంలోకి ప్రవేశించే ఒక వాహనంలో రహస్య ప్రాంతంలో దాచిన 105.85 గ్రాముల హషీష్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి అక్రమ వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ప్రయాణీకుల బాడీ లాంగ్వేజ్ని తెలుసుకునేందుకు, స్మగ్లర్లు అనుసరిస్తున్న తాజా పద్ధతుల గురించి తెలుసుకోవడం కోసం తాము తాజా టెక్నాలజీ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









