ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన కువైటీలు
- June 06, 2023కువైట్: 2023 జాతీయ అసెంబ్లీకి ఓటు వేయడానికి కువైట్ ఓటర్లు దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చారు. ఓటర్లు ఉత్సాహంతో కూడిన వాతావరణంలో ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. కువైట్ పార్లమెంటులో 50 మంది ఎంపీలను ఎన్నుకునేందుకు కువైటీలు ఓటింగ్లో పాల్గొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై ఓటింగ్ ప్రక్రియ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగుతుంది. కువైట్ 1961లో స్వాతంత్రం ప్రకటించిన తర్వాత 1963లో కువైట్ మొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..