ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన కువైటీలు
- June 06, 2023
కువైట్: 2023 జాతీయ అసెంబ్లీకి ఓటు వేయడానికి కువైట్ ఓటర్లు దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చారు. ఓటర్లు ఉత్సాహంతో కూడిన వాతావరణంలో ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. కువైట్ పార్లమెంటులో 50 మంది ఎంపీలను ఎన్నుకునేందుకు కువైటీలు ఓటింగ్లో పాల్గొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై ఓటింగ్ ప్రక్రియ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగుతుంది. కువైట్ 1961లో స్వాతంత్రం ప్రకటించిన తర్వాత 1963లో కువైట్ మొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







