ఆంధ్ర ప్రదేశ్ లో యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ
- June 19, 2023
అమరావతి: ఏపీలోని విద్యాలయాల్లో యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు విద్యార్థులు సోమవారం (జూన్19,2023) నుంచి (జూన్ 24, 20923) వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటాయింపు ఉంటుంది. జూలై 4 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.
స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు జూన్ 21 నుంచి 23 వరకు విజయవాడ ఎస్ఆర్ఆర్ మరియు సీవీఆర్, విశాఖ VS కృష్ణ, తిరుపతి ఎస్వీ వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









