పవిత్ర స్థలాల్లో వంట గ్యాస్ వినియోగంపై నిషేధం
- June 21, 2023
రియాద్: పవిత్ర స్థలాల్లోని యాత్రికుల గుడారాలు, ప్రభుత్వ ఏజెన్సీల కార్యాలయాల్లోకి అన్ని రకాల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగంపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నిషేధాన్ని విధించింది. నిషేధం సోమవారం నుండి అమలులోకి వచ్చింది. పవిత్ర స్థలాల్లోని యాత్రికుల శిబిరాల్లో అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సివిల్ డిఫెన్స్ స్పష్టం చేసింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు









