ఒమన్లో 217మందికి ఖైదీలకు క్షమాభిక్ష
- June 27, 2023
మస్కట్: ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 200 మందికి పైగా ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈమేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. "హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, సుప్రీం కమాండర్ 1444 AH ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 101 మంది విదేశీ ఖైదీలతో సహా 217 మంది జైలు ఖైదీలకు ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. " అని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







