ఒమన్‌లో 217మందికి ఖైదీలకు క్షమాభిక్ష

- June 27, 2023 , by Maagulf
ఒమన్‌లో 217మందికి ఖైదీలకు క్షమాభిక్ష

మస్కట్: ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 200 మందికి పైగా ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈమేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.  "హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, సుప్రీం కమాండర్ 1444 AH ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 101 మంది విదేశీ ఖైదీలతో సహా 217 మంది జైలు ఖైదీలకు ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. " అని అధికార యంత్రాంగం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com