ఒమన్లో 217మందికి ఖైదీలకు క్షమాభిక్ష
- June 27, 2023
మస్కట్: ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 200 మందికి పైగా ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈమేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. "హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, సుప్రీం కమాండర్ 1444 AH ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 101 మంది విదేశీ ఖైదీలతో సహా 217 మంది జైలు ఖైదీలకు ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. " అని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!







