'అభినేత్రి' హైదరాబాద్లో చిత్రీకరణ
- May 13, 2016
త మన్నా, ప్రభుదేవా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'అభినేత్రి'. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. రామోజీ ఫిలింసిటీలో ప్రభుదేవా, అమీ జాక్సన్పై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ''తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. మనదేశంలోని ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ పాటకోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశాం. నాలుగు రోజుల ఇక్కడే గీతాన్ని తెరకెక్కిస్తాం. తమన్, జి.వి.ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నార''న్నారు.''అనుష్కకు 'అరుంధతి'లా... తమన్నాకు 'అభినేత్రి' మంచి పేరు తీసుకొస్తుంద''న్నారు నిర్మాత. సోనూసూద్, సప్తగిరి, మురళీ శర్మ కీలక పాత్రధారులు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







