వర్షాకాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
- July 06, 2023వర్షా కాలం వస్తుందంటే చాలు.. అనేక రకాల రోగాలు చుట్టుముడుతుంటాయ్. చిటపట చినుకులు తొలకరితో పాటూ, రోగాల్నీ మోసుకొస్తాయ్. సీజనల్గా వచ్చే ఈ రోగాల్లో ముఖ్యంగా ఆస్తమా రోగులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవల్సిన ఆవశ్యకత వుంది.
ఆస్తమా రోగులు ఈ కాలంలో వచ్చే జలుబును అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ముందస్తు జాగ్రత్తలు పాఠించాలి.
ముఖ్యంగా తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. చల్లని పానీయాలకు పూర్తిగా దూరంగా వుండాలి.
కాచి చల్లార్చిన నీటినే తీసుకోవడం మంచిది. అలాగే శుభ్రమైన అలెర్జీ ఫ్రీ ఎట్మాస్పియర్ని క్రియేట్ చేసుకోవాలి.
ఇండోర్లో తేమ వాతావరణం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అలాగే వెంటిలేషన్ కూడా. అలాగే బూజు, అపరిశుభ్రమైన వాతావరణానికి దూరంగా వుంటే మంచిది.
పోషక విలువలున్న ఆహారాన్ని, ఆకుకూరలను ఎక్కవగా తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వేడి వేడిగా వున్న ఆహారాన్ని తింటే మంచిది. పరిసరాల పరిశుభ్రతతో పాటూ, వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా చాలా అవసరం.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు