వర్షాకాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
- July 06, 2023వర్షా కాలం వస్తుందంటే చాలు.. అనేక రకాల రోగాలు చుట్టుముడుతుంటాయ్. చిటపట చినుకులు తొలకరితో పాటూ, రోగాల్నీ మోసుకొస్తాయ్. సీజనల్గా వచ్చే ఈ రోగాల్లో ముఖ్యంగా ఆస్తమా రోగులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవల్సిన ఆవశ్యకత వుంది.
ఆస్తమా రోగులు ఈ కాలంలో వచ్చే జలుబును అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ముందస్తు జాగ్రత్తలు పాఠించాలి.
ముఖ్యంగా తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. చల్లని పానీయాలకు పూర్తిగా దూరంగా వుండాలి.
కాచి చల్లార్చిన నీటినే తీసుకోవడం మంచిది. అలాగే శుభ్రమైన అలెర్జీ ఫ్రీ ఎట్మాస్పియర్ని క్రియేట్ చేసుకోవాలి.
ఇండోర్లో తేమ వాతావరణం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అలాగే వెంటిలేషన్ కూడా. అలాగే బూజు, అపరిశుభ్రమైన వాతావరణానికి దూరంగా వుంటే మంచిది.
పోషక విలువలున్న ఆహారాన్ని, ఆకుకూరలను ఎక్కవగా తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వేడి వేడిగా వున్న ఆహారాన్ని తింటే మంచిది. పరిసరాల పరిశుభ్రతతో పాటూ, వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా చాలా అవసరం.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు