డెయిర్ ఎజ్జోర్ ఉగ్ర దాడిలో 20 మంది మృతి
- May 14, 2016
డెయిర్ ఎజ్జోర్ తూర్పుప్రాంత పట్టణంలోని ఓ సిరియన్ ఆస్పత్రిపై ఐసిస్(ఐఎస్ఐఎస్) టెర్రరిస్టులు శనివారం దాడికి తెగబడ్డారు. 20 మంది సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. అక్కడి అల్ అసద్ ఆస్పత్రిపై దాడి జరిగిందని, 20 మంది సైనికులు మృతి చెందారని బ్రిటన్ ఆధారిత సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ డెరైక్టర్ రమీ అబ్దెల్ రహమాన్ తెలిపారు. ఘటన సందర్భంగా భధ్రతాదళాలు జరిపిన ఎదురుదాడిలో ఆరుగురు టెర్రరిస్టులు కూడా హతమయ్యారని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







