డెయిర్ ఎజ్జోర్ ఉగ్ర దాడిలో 20 మంది మృతి
- May 14, 2016
డెయిర్ ఎజ్జోర్ తూర్పుప్రాంత పట్టణంలోని ఓ సిరియన్ ఆస్పత్రిపై ఐసిస్(ఐఎస్ఐఎస్) టెర్రరిస్టులు శనివారం దాడికి తెగబడ్డారు. 20 మంది సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. అక్కడి అల్ అసద్ ఆస్పత్రిపై దాడి జరిగిందని, 20 మంది సైనికులు మృతి చెందారని బ్రిటన్ ఆధారిత సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ డెరైక్టర్ రమీ అబ్దెల్ రహమాన్ తెలిపారు. ఘటన సందర్భంగా భధ్రతాదళాలు జరిపిన ఎదురుదాడిలో ఆరుగురు టెర్రరిస్టులు కూడా హతమయ్యారని చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









