డెయిర్ ఎజ్జోర్ ఉగ్ర దాడిలో 20 మంది మృతి
- May 14, 2016
డెయిర్ ఎజ్జోర్ తూర్పుప్రాంత పట్టణంలోని ఓ సిరియన్ ఆస్పత్రిపై ఐసిస్(ఐఎస్ఐఎస్) టెర్రరిస్టులు శనివారం దాడికి తెగబడ్డారు. 20 మంది సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. అక్కడి అల్ అసద్ ఆస్పత్రిపై దాడి జరిగిందని, 20 మంది సైనికులు మృతి చెందారని బ్రిటన్ ఆధారిత సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ డెరైక్టర్ రమీ అబ్దెల్ రహమాన్ తెలిపారు. ఘటన సందర్భంగా భధ్రతాదళాలు జరిపిన ఎదురుదాడిలో ఆరుగురు టెర్రరిస్టులు కూడా హతమయ్యారని చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







