పౌరులను మోసం చేసిన 8 మంది అరెస్ట్
- July 15, 2023
దోహా: పౌరులను మోసం చేసినందుకు వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సెర్చ్ అండ్ ఫాలో-అప్ విభాగం అరెస్టు చేసింది. అనుమానితులు చట్టానికి విరుద్ధంగా, డబ్బుకు బదులుగా షేర్లను వ్యాపారం చేసే ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఫాంటమ్ కంపెనీల నుండి ఆర్థిక లాభాల ఆశ చూపి పలువురిని మోసగించారు. నిందితుల వద్ద నుంచి అనేక నకిలీ కంపెనీల స్టాంపులు, వారి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అధికారిక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలను పూర్తి చేయడం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









