పౌరులను మోసం చేసిన 8 మంది అరెస్ట్
- July 15, 2023
దోహా: పౌరులను మోసం చేసినందుకు వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సెర్చ్ అండ్ ఫాలో-అప్ విభాగం అరెస్టు చేసింది. అనుమానితులు చట్టానికి విరుద్ధంగా, డబ్బుకు బదులుగా షేర్లను వ్యాపారం చేసే ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఫాంటమ్ కంపెనీల నుండి ఆర్థిక లాభాల ఆశ చూపి పలువురిని మోసగించారు. నిందితుల వద్ద నుంచి అనేక నకిలీ కంపెనీల స్టాంపులు, వారి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అధికారిక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలను పూర్తి చేయడం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







