1 మిలియన్ దిర్హామ్ల లాటరీని గెలిచిన భారతీయ ప్రవాసుడు
- July 16, 2023
యూఏఈ: భారతీయ ప్రవాస ఐజాజ్ ఈ వారం 1 మిలియన్ దిర్హామ్ల మహ్జూజ్ బహుమతిని గెలుచుకున్నాడు. ఈ వారం టాప్ ప్రైజ్ అయిన Dh20,000,000 క్లెయిమ్ చేయబడలేదని నిర్వాహకులు వెల్లడించారు. 42 మంది పార్టిసిపెంట్లు ఐదు నంబర్లలో నాలుగింటిని సరిపోల్చి Dh200,000 రెండవ బహుమతిని పంచుకున్నారుని, ఒక్కొక్కరు Dh4,762 సంపాదించారని పేర్కొన్నారు. 1,360 మంది ఇతర విజేతలు ఐదు నంబర్లలో మూడింటితో సరిపోల్చగా ఒక్కొక్కరు Dh250 అందుకున్నారని తెలిపారు. Dh35 ఖర్చుపెట్టి మహ్జూజ్ వాటర్ బాటిల్ను కొనుగోలు చేయడం ద్వారా గ్రాండ్ డ్రాతో కూడిన వారపు డ్రాలో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







