1 మిలియన్ దిర్హామ్ల లాటరీని గెలిచిన భారతీయ ప్రవాసుడు
- July 16, 2023
యూఏఈ: భారతీయ ప్రవాస ఐజాజ్ ఈ వారం 1 మిలియన్ దిర్హామ్ల మహ్జూజ్ బహుమతిని గెలుచుకున్నాడు. ఈ వారం టాప్ ప్రైజ్ అయిన Dh20,000,000 క్లెయిమ్ చేయబడలేదని నిర్వాహకులు వెల్లడించారు. 42 మంది పార్టిసిపెంట్లు ఐదు నంబర్లలో నాలుగింటిని సరిపోల్చి Dh200,000 రెండవ బహుమతిని పంచుకున్నారుని, ఒక్కొక్కరు Dh4,762 సంపాదించారని పేర్కొన్నారు. 1,360 మంది ఇతర విజేతలు ఐదు నంబర్లలో మూడింటితో సరిపోల్చగా ఒక్కొక్కరు Dh250 అందుకున్నారని తెలిపారు. Dh35 ఖర్చుపెట్టి మహ్జూజ్ వాటర్ బాటిల్ను కొనుగోలు చేయడం ద్వారా గ్రాండ్ డ్రాతో కూడిన వారపు డ్రాలో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







