ఇండియన్ ట్రావెల్స్: దుబాయ్ టాప్ అంతర్జాతీయ గో-టు హాట్స్పాట్
- July 17, 2023
దుబాయ్: 2023 ప్రథమార్థంలో భారతదేశం నుండి వచ్చే ప్రయాణికుల కోసం దుబాయ్ అగ్ర అంతర్జాతీయ గమ్యస్థానంగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో బ్యాంకాక్, లండన్, సింగపూర్, వుంగ్ టౌ (వియత్నాం), కౌలాలంపూర్, హో చి మిన్ సిటీ (వియత్నాం), పారిస్ మరియు హనోయి ఉన్నాయి. 2023 H1లో భారతీయ ప్రయాణికులు అత్యధికంగా బుక్ చేసిన దేశీయ గమ్యస్థానాలుగా న్యూఢిల్లీ, జైపూర్, బెంగళూరు, రిషికేశ్, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణే, మనాలి మరియు గుర్గావ్ నిలిచాయి. 2023 సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులలో యూఏఈ నుండి వచ్చిన సందర్శకులు మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా యూకే, యూఎస్, రష్యా ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటైన Booking.com, ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్ సంయుక్తంగా 2023 మొదటి అర్ధభాగంలో ఇండియన్స్ దేశీయ, అంతర్జాతీయ వాయేజర్ల ప్రయాణ ప్రాధాన్యతలను వెల్లడించింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









