క్రాంతివీర సంగోళ్ళి రాయణ్ణ బెంగళూరు రైల్వేస్టేషన్గా మారుపు..
- May 15, 2016
బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ను క్రాంతివీర సంగోళ్ళి రాయణ్ణ బెంగళూరు రైల్వేస్టేషన్గా మార్చారు. టిక్కెట్లపై కె.ఎస్.ఆర్. రైల్వేస్టేషన్గా ముద్రించారు. పూర్తి పేరుతో టిక్కెట్ ముద్రించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్లు రైల్వేశాఖ మంత్రి సురేష్ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఈ రైల్వే స్టేషన్కు రాయణ్ణ పేరు పెట్టాలని పోరాటాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









