క్రాంతివీర సంగోళ్ళి రాయణ్ణ బెంగళూరు రైల్వేస్టేషన్గా మారుపు..
- May 15, 2016
బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ను క్రాంతివీర సంగోళ్ళి రాయణ్ణ బెంగళూరు రైల్వేస్టేషన్గా మార్చారు. టిక్కెట్లపై కె.ఎస్.ఆర్. రైల్వేస్టేషన్గా ముద్రించారు. పూర్తి పేరుతో టిక్కెట్ ముద్రించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్లు రైల్వేశాఖ మంత్రి సురేష్ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఈ రైల్వే స్టేషన్కు రాయణ్ణ పేరు పెట్టాలని పోరాటాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్కు భారత కొత్త కాన్సుల్ జనరల్గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం
- హైదరాబాద్ వాసులకు అలర్ట్: సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
- భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద వ్యూహాత్మక రైల్వే లైన్
- వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే
- ఖతార్లో డ్రైవర్ లేని రోబోటాక్సీలు.. సక్సెస్ రేట్ 94శాతం..!!
- బైక్ చోరీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్.. సీరియల్ దొంగపై కేసు..!!
- కువైట్లో నర్సింగ్ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్లు..!!
- ఖరీఫ్ సీజన్కు దోఫార్లో కట్టుదిట్టమైన భద్రత..!!
- అబుదాబిలో ముగిసిన పెట్ నమోదు గడువు.. అమల్లోకి ఫైన్స్..!!
- ఒబెసిటీ చికిత్సకు తొలి ఓరల్ మెడిసిన్ కు సౌదీ అనుమతి..!!







