యూఏఈ అధ్యక్షుడిని పరామర్శించిన ఎమిరేట్స్ పాలకులు
- July 28, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను ఎమిరేట్స్ పాలకులు, ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సభ్యులతో పాటు విదేశీ ప్రతినిధులు, సీనియర్ అధికారులు పరామర్శించారు. గురువారం షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన విషయం తెలిసిందే. పరామర్శించిన వారిలో సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు ఫుజైరా పాలకుడు హిస్ హైనెస్ షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీ, , సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు ఉమ్ అల్ ఖైవైన్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా,, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు రస్ అల్ ఖైమా పాలకుడు హిస్ హైనెస్ షేక్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమి, క్రౌన్ ప్రిన్స్ మరియు బహ్రెయిన్ రాజ్యం ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, ఒమన్ సుల్తానేట్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్, అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమి, ఫుజైరా యొక్క క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీ, ఉమ్ అల్ ఖైవైన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ రషీద్ బిన్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా ఉన్నారు. వారు షేక్ మొహమ్మద్ మరియు మొత్తం అల్ నహ్యాన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







