కువైట్ చమురు మంత్రిత్వ శాఖలో మొదటి ఏఐ ఉద్యోగి 'నౌఫ్'
- August 01, 2023
కువైట్: కొత్త ఎలక్ట్రానిక్ కంటెంట్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్న మంత్రిత్వ శాఖలు మరియు చమురు రంగాల స్థాయిలో మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ మొదటి పుస్తకాన్ని సోమవారం ప్రారంభించింది. ఇది దేశంలో చమురు పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చేస్తున్న ప్రయత్నాలను సమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా చమురు మంత్రిత్వ శాఖలో ఏఐ టెక్నాలజీతో పని చేస్తున్న తొలి మహిళా ఉద్యోగి నౌఫ్ ఫోటోని విడుదల చేశారు. వర్చువల్ ప్రెజెంటర్కు 'నౌఫ్' అనే పేరు పెట్టారు. ఆమె AI సాంకేతికతతో పని చేస్తున్న మొదటి మహిళా ఉద్యోగి అవుతుంది. కువైట్లో అతిథులు, చమురు వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారితో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మంత్రిత్వ శాఖ కొత్త మీడియా ఆమె వ్యవహారిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పుస్తకం ఇప్పుడు ఆయిల్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లైన యూట్యూబ్, ఎక్స్ మరియు ఇన్స్టాగ్రామ్లలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!









