ధోఫర్లో ప్రారంభం కానున్న 'నామా వీక్'
- August 03, 2023
మస్కట్: ఆగస్ట్ నెలలో నాలుగు రోజుల పాటు ధోఫర్లో “నామా వీక్” ప్రారంభం కానుంది. ధోఫర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ, ధోఫర్ మునిసిపాలిటీ సహకారంతో నామా గ్రూప్ ధోఫర్లో ‘‘నామా వీక్"ని ఆగస్టు 6 నుండి 10 వరకు నిర్వహించనున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇంటి భద్రతను సాధించడం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, అలాగే దోఫర్ గవర్నరేట్లోని స్థానిక సంఘం మరియు సంబంధిత సంస్థలతో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. "నామా వీక్ ఇన్ ధోఫర్" ప్రచారం వినూత్న కార్యక్రమాల ద్వారా ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు పర్యావరణాన్ని మరియు దాని అందాన్ని పరిరక్షించడంలో సమాజాన్ని సహకరించేలా ప్రోత్సహించే లక్ష్యంతో కంపెనీ కొన్ని పర్యావరణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..