జెడ్డాలో 15 మంది ప్రవాసులు అరెస్ట్
- August 04, 2023
జెడ్డా: జెడ్డాలో 19 కార్లను దొంగిలించిన 15 మంది ప్రవాసులను జెడ్డా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుల్లో 13 మంది పాకిస్థానీలు కాగా, ఇద్దరు సిరియన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తులు దొంగిలించిన కార్లను విడిభాగాలుగా మార్చి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. స్క్రాపింగ్కు సిద్ధమైన తర్వాత తొమ్మిది కార్లను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దొంగలు కార్లను దొంగిలించి, పట్టణ ప్రాంతాల వెలుపల పాడుబడిన యార్డ్కు తరలించి, వాహనాలను స్క్రాప్ గా మార్చి విడిభాగాలను విక్రయించేవారని పోలీసులు వివరించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయకముందే వారిపై సాధారణ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?









