జెడ్డాలో 15 మంది ప్రవాసులు అరెస్ట్
- August 04, 2023
జెడ్డా: జెడ్డాలో 19 కార్లను దొంగిలించిన 15 మంది ప్రవాసులను జెడ్డా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుల్లో 13 మంది పాకిస్థానీలు కాగా, ఇద్దరు సిరియన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తులు దొంగిలించిన కార్లను విడిభాగాలుగా మార్చి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. స్క్రాపింగ్కు సిద్ధమైన తర్వాత తొమ్మిది కార్లను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దొంగలు కార్లను దొంగిలించి, పట్టణ ప్రాంతాల వెలుపల పాడుబడిన యార్డ్కు తరలించి, వాహనాలను స్క్రాప్ గా మార్చి విడిభాగాలను విక్రయించేవారని పోలీసులు వివరించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయకముందే వారిపై సాధారణ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







