‘గుంటూరు కారం’ మహేష్ లేకుండానే.!
- August 04, 2023
‘గుంటూరు కారం’ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం వెయిటింగ్లో వున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ‘బ్రో’ నుంచి రిలీవ్ అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇకపై ‘గుంటూరు కారం’పై ఫోకస్ పెట్టబోతున్నారు.
ఈ లోపు మహేష్ బాబు విదేశీయానం ముగించుకుని రానున్నారు. ప్రస్తుతం విదేశీ యానంలో వున్న మహేష్ బాబు ఈ నెల 16 న ఇండియాలో ల్యాండ్ అవ్వనున్నారట. 20 నుంచి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ లోపే తాజా షెడ్యూల్ని ప్రారంభించనున్నారట. మహేష్ బాబు లేకుండానే కొన్ని సీన్లు చిత్రీకరించబోతున్నారట.
అన్నట్లు, హీరోయిన్ పూజా హెగ్ధేతో పాటూ, ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కూడా మారిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాటోగ్రాఫర్తోనే తాజా షెడ్యూల్ రన్ అవ్వనుందట. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







