‘గుంటూరు కారం’ మహేష్ లేకుండానే.!
- August 04, 2023
‘గుంటూరు కారం’ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం వెయిటింగ్లో వున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ‘బ్రో’ నుంచి రిలీవ్ అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇకపై ‘గుంటూరు కారం’పై ఫోకస్ పెట్టబోతున్నారు.
ఈ లోపు మహేష్ బాబు విదేశీయానం ముగించుకుని రానున్నారు. ప్రస్తుతం విదేశీ యానంలో వున్న మహేష్ బాబు ఈ నెల 16 న ఇండియాలో ల్యాండ్ అవ్వనున్నారట. 20 నుంచి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ లోపే తాజా షెడ్యూల్ని ప్రారంభించనున్నారట. మహేష్ బాబు లేకుండానే కొన్ని సీన్లు చిత్రీకరించబోతున్నారట.
అన్నట్లు, హీరోయిన్ పూజా హెగ్ధేతో పాటూ, ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కూడా మారిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాటోగ్రాఫర్తోనే తాజా షెడ్యూల్ రన్ అవ్వనుందట. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!







