రోడ్లపై చెత్త వేస్తే..1,000 దిర్హామ్ జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు
- August 05, 2023
యూఏఈ: ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని అబుదాబి పోలీసులు కోరారు. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 71 ప్రకారం.. చెత్తను రోడ్డుపై విసిరితే, ఉల్లంఘించిన వారికి 1,000 దిర్హామ్లు జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు విధించవచ్చని అధికార యంత్రాంగం చెబుతోంది. వాహనదారులు మూసి ఉన్న డబ్బాల్లో వ్యర్థాలను విసిరి పర్యావరణాన్ని కలుషితం చేసుకోవాలని కోరారు. బాధ్యతా రహితంగా ప్రవర్తించకుండా ఉండేందుకు వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే ఉన్నామని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?









