రోడ్లపై చెత్త వేస్తే..1,000 దిర్హామ్ జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు
- August 05, 2023
యూఏఈ: ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని అబుదాబి పోలీసులు కోరారు. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 71 ప్రకారం.. చెత్తను రోడ్డుపై విసిరితే, ఉల్లంఘించిన వారికి 1,000 దిర్హామ్లు జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు విధించవచ్చని అధికార యంత్రాంగం చెబుతోంది. వాహనదారులు మూసి ఉన్న డబ్బాల్లో వ్యర్థాలను విసిరి పర్యావరణాన్ని కలుషితం చేసుకోవాలని కోరారు. బాధ్యతా రహితంగా ప్రవర్తించకుండా ఉండేందుకు వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే ఉన్నామని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







