రోడ్లపై చెత్త వేస్తే..1,000 దిర్హామ్ జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు
- August 05, 2023
యూఏఈ: ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని అబుదాబి పోలీసులు కోరారు. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 71 ప్రకారం.. చెత్తను రోడ్డుపై విసిరితే, ఉల్లంఘించిన వారికి 1,000 దిర్హామ్లు జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు విధించవచ్చని అధికార యంత్రాంగం చెబుతోంది. వాహనదారులు మూసి ఉన్న డబ్బాల్లో వ్యర్థాలను విసిరి పర్యావరణాన్ని కలుషితం చేసుకోవాలని కోరారు. బాధ్యతా రహితంగా ప్రవర్తించకుండా ఉండేందుకు వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే ఉన్నామని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







