ఆగస్టు 20న దుబాయ్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
- August 05, 2023దుబాయ్: భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, FOI ఈవెంట్స్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించనుంది. ఆగస్టు 20న అల్ జెడ్డాఫ్ లోని అల్ వసల్ క్లబ్ లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి బ్లడ్ క్యాంప్ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల రక్తదాతలు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాన్సులేట్ సూచించింది. ఆగస్టు 18వ తేదీలోపు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలను [email protected] కు పంపాలని, లేదా foleventsllc.com/registration లాగిన్ కావాలని కాన్సులేట్ తన ప్రకటనలో వెల్లడించింది. మరిన్ని వివరాలకు ఆనంద్ జోషి(+971558973496), భాగ్యరాజ్ (+971543073084) లను సంప్రదించాలని సూచించింది.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్.కాం మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..