ఖరీఫ్ ప్రచారాన్ని ప్రారంభించిన ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం
- August 06, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్కు వెళ్లే సందర్శకులకు సాంస్కృతిక, విద్యా అనుభవాన్ని పెంపొందించడానికి ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం "దమక్ వాసిల్" నినాదంతో ఖరీఫ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం అన్ని వయసుల కుటుంబాలకు మరియు వ్యక్తులకు అనువైన గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యాన్ని పెట్టుకుంది. మ్యూజియం అనేది ఒమన్ సుల్తానేట్ వివిధ చారిత్రక యుగాలను అన్వేషించడానికి, మొదటి నివాసుల నుండి పునరుజ్జీవనోద్యమ కాలం వరకు సమాచారాన్ని ప్రదర్శించడంలో తాజా ఇంటరాక్టివ్ సాంకేతికతలను ఉపయోగించినట్లు ఏజ్ మ్యూజియం వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









