కువైట్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్తో భారత రాయబారి భేటీ
- August 07, 2023
కువైట్: కువైట్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ హెచ్ఈ అహ్మద్ అల్ సదౌన్తో కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. అదే విధంగా ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకార పురోగతిపై చర్చించారు. భారతదేశం, కువైట్ల మధ్య పార్లమెంటరీ సహకారంతో సహా ద్వైపాక్షిక సంబంధాలు, అవకాశాల గురించి రాయబారి ఆయనకు వివరించినట్లు ఎంబసీ వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









