కువైట్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్తో భారత రాయబారి భేటీ
- August 07, 2023
కువైట్: కువైట్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ హెచ్ఈ అహ్మద్ అల్ సదౌన్తో కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. అదే విధంగా ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకార పురోగతిపై చర్చించారు. భారతదేశం, కువైట్ల మధ్య పార్లమెంటరీ సహకారంతో సహా ద్వైపాక్షిక సంబంధాలు, అవకాశాల గురించి రాయబారి ఆయనకు వివరించినట్లు ఎంబసీ వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







