యువ నివాసితులను కలుసుకున్నషేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- August 13, 2023
యూఏఈ: ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా యువ నివాసితులను యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలుసుకుని వారితో మాట్లాడారు. వీరితో మాట్లాడిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసారు. దేశం ఎంత అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, ఒకరి విలువలకు కట్టుబడి, పెద్దలను గౌరవించాలని యూఏఈ అధ్యక్షుడు తన వీడియోలో కోరారు. యువ మేధస్సులను వెలికతీసేందుకు అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









