యువ నివాసితులను కలుసుకున్నషేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- August 13, 2023
యూఏఈ: ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా యువ నివాసితులను యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలుసుకుని వారితో మాట్లాడారు. వీరితో మాట్లాడిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసారు. దేశం ఎంత అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, ఒకరి విలువలకు కట్టుబడి, పెద్దలను గౌరవించాలని యూఏఈ అధ్యక్షుడు తన వీడియోలో కోరారు. యువ మేధస్సులను వెలికతీసేందుకు అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







