యువ నివాసితులను కలుసుకున్నషేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- August 13, 2023
యూఏఈ: ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా యువ నివాసితులను యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలుసుకుని వారితో మాట్లాడారు. వీరితో మాట్లాడిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసారు. దేశం ఎంత అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, ఒకరి విలువలకు కట్టుబడి, పెద్దలను గౌరవించాలని యూఏఈ అధ్యక్షుడు తన వీడియోలో కోరారు. యువ మేధస్సులను వెలికతీసేందుకు అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









