ఎక్స్పో 2023 దోహా సందర్శకుల కోసం హయ్యా కార్డ్ యాక్టివేట్
- August 15, 2023
దోహా: ఎక్స్పో 2023 కార్యకలాపాలకు హాజరు కావడానికి అప్లికేషన్ ద్వారా సందర్శకుల కోసం “హయ్యా” కార్డ్ యాక్టివేట్ చేయబడిందని ఎక్స్పో 2023 హోస్టింగ్ నేషనల్ కమిటీ సెక్రటరీ జనరల్ దోహా మహ్మద్ అలీ అల్ ఖౌరీ అల్ రయాన్ వెల్లడించారు. హయ్యా కార్డ్ని యాక్టివేట్ చేయడంలో అమలు చేయడానికి అనేక షరతులు ఉంటాయని, వాటిని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఖతార్ను సందర్శించే ముందు తప్పనిసరిగా వాటిని చూడాలని అల్ ఖౌరీ సూచించారు. ఖతార్ లో అక్టోబర్ 2023 నుండి మార్చి 2024 వరకు జరిగే ఎక్స్పో జరుగనుంది.
తాజా వార్తలు
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!
- మాదక ద్రవ్యాల రవాణా పై ఒమన్ పోలీసులు ఉక్కుపాదం..!!







