ఎక్స్పో 2023 దోహా సందర్శకుల కోసం హయ్యా కార్డ్ యాక్టివేట్
- August 15, 2023
దోహా: ఎక్స్పో 2023 కార్యకలాపాలకు హాజరు కావడానికి అప్లికేషన్ ద్వారా సందర్శకుల కోసం “హయ్యా” కార్డ్ యాక్టివేట్ చేయబడిందని ఎక్స్పో 2023 హోస్టింగ్ నేషనల్ కమిటీ సెక్రటరీ జనరల్ దోహా మహ్మద్ అలీ అల్ ఖౌరీ అల్ రయాన్ వెల్లడించారు. హయ్యా కార్డ్ని యాక్టివేట్ చేయడంలో అమలు చేయడానికి అనేక షరతులు ఉంటాయని, వాటిని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఖతార్ను సందర్శించే ముందు తప్పనిసరిగా వాటిని చూడాలని అల్ ఖౌరీ సూచించారు. ఖతార్ లో అక్టోబర్ 2023 నుండి మార్చి 2024 వరకు జరిగే ఎక్స్పో జరుగనుంది.
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









