ఎక్స్పో 2023 దోహా సందర్శకుల కోసం హయ్యా కార్డ్ యాక్టివేట్
- August 15, 2023
దోహా: ఎక్స్పో 2023 కార్యకలాపాలకు హాజరు కావడానికి అప్లికేషన్ ద్వారా సందర్శకుల కోసం “హయ్యా” కార్డ్ యాక్టివేట్ చేయబడిందని ఎక్స్పో 2023 హోస్టింగ్ నేషనల్ కమిటీ సెక్రటరీ జనరల్ దోహా మహ్మద్ అలీ అల్ ఖౌరీ అల్ రయాన్ వెల్లడించారు. హయ్యా కార్డ్ని యాక్టివేట్ చేయడంలో అమలు చేయడానికి అనేక షరతులు ఉంటాయని, వాటిని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఖతార్ను సందర్శించే ముందు తప్పనిసరిగా వాటిని చూడాలని అల్ ఖౌరీ సూచించారు. ఖతార్ లో అక్టోబర్ 2023 నుండి మార్చి 2024 వరకు జరిగే ఎక్స్పో జరుగనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







