గంధపు చెక్కల దొంగ వీరప్పన్ అట్టహాసంపై త్వరలో పుస్తకం!
- May 17, 2016
శంకర్ బిదిరి వెల్లడి బెంగళూరు : గంధపు చెక్కల దొంగ వీరప్పన్ అట్టహాసంపై త్వరలో పుస్తకాన్ని వెలువరించనున్నట్లు విశ్రాంత పోలీసు ప్రధానాధికారి శంకర్ బిదిరి వెల్లడించారు. మరో మూడు నెలల్లోగా పుస్తకం చదువరులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయన మంగళవారం బెంగళూరులో ఓ ప్రైవేట్ ఛానల్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వీరప్పన్కు సంబంధించి ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలిసిన సమాచారం కేవలం 20 శాతమేనని- తాను రచించనున్న పుస్తకంలో పూర్తి సమాచారం ఉంటుందన్నారు. వీరప్పన్ కోసం వేటలో పాల్గొన్న పోలీసు అధికారుల అనుభవాలు, వైఫల్యాల్ని కూడా అందులో పొందుపరుస్తానని చెప్పారు. ఆయన ఆటకట్టించేందుకు అప్పట్లో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు దళానికి బిదిరి కొంతకాలం నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!









