టైల్గేటర్లకు 400 దిర్హామ్ల ట్రాఫిక్ జరిమానా
- August 16, 2023
యూఏఈ: నివాసితులకు తాజా హెచ్చరిక జారీ చేశారు యూఏఈ పోలీసులు. రస్ అల్ ఖైమా పోలీసులు వాహనదారులు వాహనాల మధ్య సురక్షితమైన దూరాన్ని నిర్వహించాలని మరియు జాగ్రత్తగా నడపాలని కోరుతూ కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. వాహనాల మధ్య సురక్షితమైన దూరం 5 మీ, 10 మీ మధ్య ఉంటుందని అధికార యంత్రాంగం వాహనదారులకు తెలియజేసింది. వేగం పెరిగే కొద్దీ దూరం 5మీ పెరుగుతుందని తెలిపింది. మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 178 ప్రకారం.. ఉల్లంఘనలు, జరిమానాలు మరియు ట్రాఫిక్ పాయింట్ల షెడ్యూల్లోని ఐటమ్ నంబర్52 ప్రకారం.. తగినంత దూరం వదిలివేయని ట్రాఫిక్ ఉల్లంఘనకు 400 దిర్హామ్, నాలుగు ట్రాఫిక్ పాయింట్లు జరిమానా విధించే అవకాశం ఉందని అథారిటీ వాహనదారులకు గుర్తు చేసింది.
తాజా వార్తలు
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!









