అడిస్ అబాబా చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు
- August 19, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాలో అధికారిక పర్యటన కోసం అడిస్ అబాబా చేరుకున్నారు. బోలే అడిస్ అబాబా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ స్వాగతం పలికారు. ఇథియోపియాలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అధికారిక పర్యటనలో రెండు దేశాల అభివృద్ధికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత మరియు ఇతర రంగాలలో సహకారానికి ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి ఇథియోపియా నుంచి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









